
తిరుమల భక్తులతో కిటకిట లాడుతోంది. వేసవి సెలవలు కావడంతో జనంతో తిరుమల గిరులు జనంతో పోటెత్తిపోContinue Reading
పరకాలలో కొండా దంపతుల రౌడీయిజానికి స్వస్తి పలికే సమయం వచ్చిందని టీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నContinue Reading
హైదరాబాద్ పోలీస్ కమీషనర్ ఏ.కే.ఖాన్ బదిలీ అయ్యారు. ఆయన్ను ఎపీఎస్ ఆర్టీసీ ఎండీగా బదిలీ చేస్తూ Continue Reading
రాష్ట్రంలో జరగనున్న ఉప ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే ఒక అంచానాకు వచ్చిన కాంగ్రెస్ అధిష్టానం ప్Continue Reading
ఫ్యాక్షనిస్టులతో లింకుల వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ ను కుదిపేస్తోంది. భాను గ్యాంగ్ తో కలిసి పContinue Reading
Posted on 19 May 2012
వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను కూడా సీబీఐ విచారించాలని మాజీ మంత్రి శంకర్ రావు డిమాండ్ చేశారు. విడ్ ప్రోకో కేసులో మంత్రులకు తెలిసే అవకతవకలు జరిగాయని ఆరోపించారు. కోర్టు ప్రస్తావించిన మంత్రులను కేబినెట్ నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. నోటీసులందుకున్న మంత్రులను ఎందుకు విచారించడం లేదని ఆయన ప్రశ్నించారు. దీనిపై సీఎం, సీబీఐ సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో కొంత మంది పెద్దలు శల్యసారధ్యం వహిస్తున్నారని శంకర్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ [...] Continue Reading
Posted on 19 May 2012
జగన్ కు వస్తున్న ప్రజాదరణను చూసి కాంగ్రెస్ ప్రభుత్వం భయంతో వణికిపోతోందని వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రోజా అన్నారు. ఎన్నికల్లో జగన్ విజయఢంకా మోగించడం ఖాయమన్నారు. జగన్ చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనపై కక్షసాధింపు చర్యలకు దిగుతోందని రోజా అన్నారు. అందులో భాగంగానే సాక్షి ఆస్తులను అటాచ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేస్తోందని మండిపడ్డారు. జగన్పై కక్షసాధింపుతో ‘సాక్షి’ని అణగదొక్కాలనే ప్రయత్నం తప్ప మరొకటి కాదన్నారు. వివాదాస్పద జీవోలకు సంబంధించి సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న [...] Continue Reading
Posted on 19 May 2012
గత కొంతం కాలంగా తెరమరుగు అయిన స్వప్న తిరిగి సాక్షీ టీవీలో కనిపంచబోతున్నారు. సాక్షీ నుండి కొన్ని కారణాల వల్ల బయటకు వెళ్లిన స్వప్న తిరిగి పాత గూటికి చేరుకున్నారు. సాక్షిలో ఆమెను ఎగ్జికూటివ్ ఎడిటర్ గా తీసుకున్నారు. తెలుగు యాంకర్లలో ప్రతిభ ఉన్న న్యూస్ రీడర్లలో ఒకరుగా ఉన్న స్వప్న తిరిగి సాక్షిలోకి వచ్చారు. టీవీ-9తో యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించిన స్వప్న కొద్ది కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నారు. స్వతహాగా గాయని అయిన [...] Continue Reading
Posted on 19 May 2012
మొదక్ జిల్లాలో రైల్వే ట్రాక్ పై అయిదు మందుపాతర్లు లభించాయి. ఈ సంఘటన తీవ్ర సంచలనాన్ని కలిగించింది. రైల్వే ట్రాక్ పై మందుపాతరలు ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు అనే అంశంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మెదక్ జిల్లా ఈదులనాగులపల్లి అండర్ బ్రిడ్జి కింద ఈ మందుపాతరలను రైల్వే పోలీసులు గుర్తించారు.ట్రాక్ పై అనుమానాస్పద వస్తువులు ఉన్నట్టు సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు బ్రిడ్జి వద్దకు రాగా అక్కడ వారికి 5 మందు పాతర్లు కనిపించాయి. పోలీసులు [...] Continue Reading
Posted on 19 May 2012
జగన్ ఆస్తుల కేసులో మంత్రులు ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మోపిదేవి వెంకటరమణను విచారించిన సీబీఐ అధికారులు మరో మంత్రి పొన్నాల లక్ష్మయ్యను కూడా విచారణకు పిలిచారు. దీనితో వై.ఎస్. మంత్రి వర్గంలో పనిచేసిన మంత్రుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. వై.ఎస్. హయంలో జరిగిన అవకతవలతో తమకు ఎటువంటి సంబంధం లేదని మంత్రులు చెబుతున్నప్పటికీ సీబీఐ వేస్తున్న ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారని వార్తలు వస్తున్నాయి. జగన్ కు సంబంధించిన కేసులో దాదాపు ఏనిమిది [...] Continue Reading
Posted on 18 May 2012
రాంచరణ్ హీరోగా నటిస్తున్న “ఎవడు” చిత్రంలో ఐటం సాంగ్ చేయడానికి సిద్దపడ్డ శ్వేతా భరద్వాజ్ ఈ పాటలో రెచ్చిపోవడానికి సిద్ధపడుతున్నట్టు టాలివుడ్ కథనం. బిజినెస్ మెన్ చిత్రంలో వుయ్ వాంట్ బ్యాడ్ బాయ్స్ అంటూ రెచ్చిపోయిన శ్వేత దానిని మించిన స్కిన్ షో చేయాడానికి సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. బిజినెస్ మెన్ చిత్రంలో ఆమె బోల్డ్ ఎక్స్ ఫోజింగ్ కు ఫిదా అయిన ఎవరు చిత్ర యూనిట్ ఆమెను తమ ఐటం సాంగ్ కోసం బుక్ [...] Continue Reading
Comments